ఫేక్ ఎంబసీ కాల్స్ పట్ల అప్రమత్తం
- February 06, 2019పలు రకాలైన కాన్సులర్ సేవలు అందిస్తామంటూ బహ్రెయిన్లో బారత పౌరులకు కొన్ని ఫేక్స్ కాల్స్ వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ, బహ్రెయిన్లో తమ పౌరుల్ని ఉద్దేశించి హెచ్చరిక సూచన చేసింది. కాన్సులర్ తరఫున ఎవరూ డబ్బులు కోరుతూ ఫోన్లు చేయరని, అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది ఫ్రాడ్ కిందకే వస్తుందనీ, ఫ్రాడ్ కాల్స్ పట్ల రెసిడెంట్స్ అప్రమత్తంగా వుండాలనీ, అవసరమైతే ఎంబసీకి సమాచారం ఇవ్వాలనీ ఎంబసీ అధికారులు సూచించారు. మరోపక్క స్థానిక అథారిటీస్కి ఎంబసీ ఈ ఫేక్ కాల్స్పై ఫిర్యాదు చేయడం జరిగింది. 'ఫోన్ స్పూఫింగ్' ద్వారా నిందితులు, రెసిడెంట్స్పై మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..