ఫేక్ ఎంబసీ కాల్స్ పట్ల అప్రమత్తం
- February 06, 2019
పలు రకాలైన కాన్సులర్ సేవలు అందిస్తామంటూ బహ్రెయిన్లో బారత పౌరులకు కొన్ని ఫేక్స్ కాల్స్ వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ, బహ్రెయిన్లో తమ పౌరుల్ని ఉద్దేశించి హెచ్చరిక సూచన చేసింది. కాన్సులర్ తరఫున ఎవరూ డబ్బులు కోరుతూ ఫోన్లు చేయరని, అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది ఫ్రాడ్ కిందకే వస్తుందనీ, ఫ్రాడ్ కాల్స్ పట్ల రెసిడెంట్స్ అప్రమత్తంగా వుండాలనీ, అవసరమైతే ఎంబసీకి సమాచారం ఇవ్వాలనీ ఎంబసీ అధికారులు సూచించారు. మరోపక్క స్థానిక అథారిటీస్కి ఎంబసీ ఈ ఫేక్ కాల్స్పై ఫిర్యాదు చేయడం జరిగింది. 'ఫోన్ స్పూఫింగ్' ద్వారా నిందితులు, రెసిడెంట్స్పై మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







