అభిమానులకు పండగే మరి
- February 06, 2019
లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు.. ఈ విగ్రహం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు రూపొందించే పనిలో ఉన్నారు..లండన్ మ్యూజియంలో ఉంచేందుకు ముందు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.. మహేష్ బాబు స్వంత మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఎ ఎం బిలో ఈ విగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు ఉంచనున్నారు.. ఒక రోజు ఈ విగ్రహం ఆ థియేటర్ లో ఉండనుంది. త్వరలోనే ఈ విగ్రహం ఉంచే తేదిని అధికారికంగా మహేష్ బాబు ప్రకటించనున్నాడు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!