ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్ విడుదల
- February 06, 2019కువైట్ సిటీ: ఎమిరి క్షమాభిక్షతో 750 ప్రిజనర్స్కి ఊరట కలిగింది. క్షమాభిక్ష కారణంగా విడుదల కానున్నవారిలో కువైటీలు, వలసదారులు వున్నారు. తక్షణమే 500 మంది ప్రిజనర్స్ని విడుదల చేయనున్నామనీ, మిగిలినవారిని రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రిజనర్స్ చెల్లించాల్సిన డెబిట్స్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్న అధికారిక వర్గాలు, గత ఏడాది ఎమిరి క్షమాభిక్షతో మొత్తం 2,800 మంది ప్రిజనర్స్ విడుదలైనట్లు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్