మొదటి టీ20లో టీంఇండియా ఓటమి
- February 06, 2019
భారత్ -న్యూజిలాండ్ టి20 సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టి20లో టీంఇండియా 80 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత ఇన్సింగ్స్ లో ధోని 39, శిఖర్ ధావన్ 29, విజయ్ శంకర్ 27, పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌధీ3, ఫెర్గ్యూసన్, సాంట్నర్, సోథీ తలా రెండు వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది. టిమ్ సీఫర్ట్ 84, మన్రో 34, విలియమ్ సన్ 34, టేలర్ 23పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







