మర్గబ్బ్ మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీ
- February 07, 2019
కువైట్ సిటీ: మర్గబ్లోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో దోపిడీకి సంబంధించి నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు 11,000 కువైటీ దినార్స్ని 'సేఫ్' నుంచి దోచుకెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 'సేఫ్'ని కూడా తెరిచేందుకు ప్రయత్నించిన నిందితులు ఆ క్రమంలో విఫలమవడంతో దొరికిన సొమ్ముతోనే పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. క్రిమినల్ ఎవిడెన్సెస్ డిపార్ట్మెంట్, సంఘటనా స్థలంలోని ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం జరిగింది. వాటి ఆధారంగా నేరం నిరూపితం కాబోతోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







