మర్గబ్బ్ మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీ
- February 07, 2019
కువైట్ సిటీ: మర్గబ్లోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో దోపిడీకి సంబంధించి నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు 11,000 కువైటీ దినార్స్ని 'సేఫ్' నుంచి దోచుకెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 'సేఫ్'ని కూడా తెరిచేందుకు ప్రయత్నించిన నిందితులు ఆ క్రమంలో విఫలమవడంతో దొరికిన సొమ్ముతోనే పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. క్రిమినల్ ఎవిడెన్సెస్ డిపార్ట్మెంట్, సంఘటనా స్థలంలోని ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం జరిగింది. వాటి ఆధారంగా నేరం నిరూపితం కాబోతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







