మర్గబ్బ్ మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీ
- February 07, 2019
కువైట్ సిటీ: మర్గబ్లోని ఓ మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో దోపిడీకి సంబంధించి నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు 11,000 కువైటీ దినార్స్ని 'సేఫ్' నుంచి దోచుకెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 'సేఫ్'ని కూడా తెరిచేందుకు ప్రయత్నించిన నిందితులు ఆ క్రమంలో విఫలమవడంతో దొరికిన సొమ్ముతోనే పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. క్రిమినల్ ఎవిడెన్సెస్ డిపార్ట్మెంట్, సంఘటనా స్థలంలోని ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం జరిగింది. వాటి ఆధారంగా నేరం నిరూపితం కాబోతోంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







