ఏటీఎం కార్డుల బ్లాక్: బ్యాంకుల హెచ్చరిక
- February 08, 2019
యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్డేట్ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్ పేమెంట్లు, క్రెడిట్ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్ టెల్లర్ సర్వసులు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్ బ్యాంకు వెబ్సైట్ని సందర్శించడం, బ్యాంక్కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..