మోడీ ఆంధ్ర పర్యటనపై లోకేష్ ఫైర్

- February 10, 2019 , by Maagulf
మోడీ ఆంధ్ర పర్యటనపై లోకేష్ ఫైర్

తిరుపతి : ఏపీలో ప్రారంభోత్సవాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు పంపలేదని.. ఏదో పిలవాలి అన్నట్టు ఓఎస్‌డీతో కబురుపెట్టారని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన నల్ల చొక్కా వేసుకుని తిరుపతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ మోడీ ఏపీ వచ్చి ఏమిచ్చామని చెబుతారని ప్రశ్నించారు. మోడీ, జగన్‌ ఒక్కటేనని మరోసారి రుజువైందని.. మోడీ సభకు కార్యకర్తలను, ఫ్లెక్సీలను జగన్‌ పంపించారని ఆయన ఆరోపించారు.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com