రెడ్ సీ: ముగ్గుర్ని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- February 11, 2019
మక్కా బోర్డర్ గార్డ్స్, రెడ్ సీలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోతుండగా రక్షించడం జరిగింది. డైవింగ్ కోసం వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మునిగిపోతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సకాలంలో వారిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మక్కా - బోర్డర్ గార్డ్స్ కమాండ్ మీడియా ప్రతినిథి మేజర్ ఫరెస్ అల్ మాలికి మాట్లాడుతూ, బోర్డర్ గార్డ్స్ 994, ఇద్దరు డైవర్ల మిస్సింగ్కి సంబంధించి సమాచారం అందుకుని, సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. జెడ్డా బోర్డర్స్ గార్డ్స్ సకాలంలో ఆపరేషన్ ప్రారంభించడం వల్ల ఇద్దరి ప్రాణాల్ని కాపాడగలిగినట్లు చెప్పారాయన. మరో ఘటనలో, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ - జెడ్డా బోర్డర్ గార్డ్స్ 8 ఏళ్ళ ఒమనీ బాలుడ్ని అభర్ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతుండగా రక్షించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







