రెడ్ సీ: ముగ్గుర్ని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- February 11, 2019
మక్కా బోర్డర్ గార్డ్స్, రెడ్ సీలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోతుండగా రక్షించడం జరిగింది. డైవింగ్ కోసం వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మునిగిపోతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సకాలంలో వారిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మక్కా - బోర్డర్ గార్డ్స్ కమాండ్ మీడియా ప్రతినిథి మేజర్ ఫరెస్ అల్ మాలికి మాట్లాడుతూ, బోర్డర్ గార్డ్స్ 994, ఇద్దరు డైవర్ల మిస్సింగ్కి సంబంధించి సమాచారం అందుకుని, సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. జెడ్డా బోర్డర్స్ గార్డ్స్ సకాలంలో ఆపరేషన్ ప్రారంభించడం వల్ల ఇద్దరి ప్రాణాల్ని కాపాడగలిగినట్లు చెప్పారాయన. మరో ఘటనలో, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ - జెడ్డా బోర్డర్ గార్డ్స్ 8 ఏళ్ళ ఒమనీ బాలుడ్ని అభర్ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతుండగా రక్షించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం







