రెడ్ సీ: ముగ్గుర్ని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- February 11, 2019మక్కా బోర్డర్ గార్డ్స్, రెడ్ సీలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోతుండగా రక్షించడం జరిగింది. డైవింగ్ కోసం వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మునిగిపోతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సకాలంలో వారిని రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మక్కా - బోర్డర్ గార్డ్స్ కమాండ్ మీడియా ప్రతినిథి మేజర్ ఫరెస్ అల్ మాలికి మాట్లాడుతూ, బోర్డర్ గార్డ్స్ 994, ఇద్దరు డైవర్ల మిస్సింగ్కి సంబంధించి సమాచారం అందుకుని, సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. జెడ్డా బోర్డర్స్ గార్డ్స్ సకాలంలో ఆపరేషన్ ప్రారంభించడం వల్ల ఇద్దరి ప్రాణాల్ని కాపాడగలిగినట్లు చెప్పారాయన. మరో ఘటనలో, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ - జెడ్డా బోర్డర్ గార్డ్స్ 8 ఏళ్ళ ఒమనీ బాలుడ్ని అభర్ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతుండగా రక్షించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ