పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్..
- February 15, 2019న్యూఢిల్లీ:దేశంలో తొలి అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని మోది జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర సభ్యులు రైలులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి వారణాసికి 9 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. వందేభారత్ వెళ్లే మార్గాలైన కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక క్యార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో 40 నిమిషాల పాటు రైలు ఆగనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు 16 ఏసి భోగీలను కలిగిఉంది. ఈ రైలులో 1128 సీట్లున్నాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్స్, వైఫై, బయోవాక్యూమ్ టా§్ులెట్లుతో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు