సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...
- February 16, 2019
సౌదీ అరేబియా: సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ దేశ పర్యటన ఆలస్యం కానుంది. పాకిస్థాన్ దేశంలో రెండురోజుల పర్యటన కోసం సౌదీ రాజు సల్మాన్ ఈ నెల 16న ఇస్లామాబాద్ రావాల్సి ఉండగా, అర్థాంతరంగా ఒకరోజు వాయిదా పడింది. సౌదీ రాజు పాక్ పర్యటన ఒకరోజు ఎందుకు ఆలస్యమైందనే విషయం వెల్లడి కాలేదు. భారతదేశంలోని పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటనను సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన రాజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారతదేశానికి మద్ధతు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులైన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..