సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...
- February 16, 2019
సౌదీ అరేబియా: సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ దేశ పర్యటన ఆలస్యం కానుంది. పాకిస్థాన్ దేశంలో రెండురోజుల పర్యటన కోసం సౌదీ రాజు సల్మాన్ ఈ నెల 16న ఇస్లామాబాద్ రావాల్సి ఉండగా, అర్థాంతరంగా ఒకరోజు వాయిదా పడింది. సౌదీ రాజు పాక్ పర్యటన ఒకరోజు ఎందుకు ఆలస్యమైందనే విషయం వెల్లడి కాలేదు. భారతదేశంలోని పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటనను సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన రాజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారతదేశానికి మద్ధతు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులైన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







