సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...
- February 16, 2019
సౌదీ అరేబియా: సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ దేశ పర్యటన ఆలస్యం కానుంది. పాకిస్థాన్ దేశంలో రెండురోజుల పర్యటన కోసం సౌదీ రాజు సల్మాన్ ఈ నెల 16న ఇస్లామాబాద్ రావాల్సి ఉండగా, అర్థాంతరంగా ఒకరోజు వాయిదా పడింది. సౌదీ రాజు పాక్ పర్యటన ఒకరోజు ఎందుకు ఆలస్యమైందనే విషయం వెల్లడి కాలేదు. భారతదేశంలోని పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటనను సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన రాజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారతదేశానికి మద్ధతు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులైన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







