మస్కట్ ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- February 16, 2019
మస్కట్:ఒమన్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన 42 మంది జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించనున్నారు. ఇండియన్ ఎంబసీ సీనియర్ అధికారి మాట్లాడుతూ, పుల్వామా టెర్రర్ ఎటాక్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశామనీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎంబసీ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఎంబసీ అధికారులు. కాగా, ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ తీవ్రవాద దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వానికి సంతాప ప్రకటన పంపిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







