మస్కట్ ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- February 16, 2019
మస్కట్:ఒమన్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన 42 మంది జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించనున్నారు. ఇండియన్ ఎంబసీ సీనియర్ అధికారి మాట్లాడుతూ, పుల్వామా టెర్రర్ ఎటాక్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశామనీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎంబసీ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఎంబసీ అధికారులు. కాగా, ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ తీవ్రవాద దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వానికి సంతాప ప్రకటన పంపిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









