మస్కట్ ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- February 16, 2019
మస్కట్:ఒమన్లోని ఇండియన్ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన 42 మంది జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించనున్నారు. ఇండియన్ ఎంబసీ సీనియర్ అధికారి మాట్లాడుతూ, పుల్వామా టెర్రర్ ఎటాక్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేశామనీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎంబసీ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఎంబసీ అధికారులు. కాగా, ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ తీవ్రవాద దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వానికి సంతాప ప్రకటన పంపిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..