హీరో గోపీచంద్కు యాక్సిడెంట్
- February 18, 2019
హీరో గోపీచంద్కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం గోపిచందు నటిస్తున్న ఓ మూవీలోని బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను జయపుర సమీపంలో మాండవ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల సమయంలో గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. గోపిచంద్కు ప్రమాదం ఏమీ లేదని.. అభిమానులు అందోళన పడవద్దంటూ చిత్రయూనిట్ తెలిపింది.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







