హీరో గోపీచంద్కు యాక్సిడెంట్
- February 18, 2019
హీరో గోపీచంద్కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం గోపిచందు నటిస్తున్న ఓ మూవీలోని బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను జయపుర సమీపంలో మాండవ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల సమయంలో గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. గోపిచంద్కు ప్రమాదం ఏమీ లేదని.. అభిమానులు అందోళన పడవద్దంటూ చిత్రయూనిట్ తెలిపింది.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!