హీరో గోపీచంద్కు యాక్సిడెంట్
- February 18, 2019
హీరో గోపీచంద్కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం గోపిచందు నటిస్తున్న ఓ మూవీలోని బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను జయపుర సమీపంలో మాండవ వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాల సమయంలో గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి.. ఆస్పత్రికి తరలించారు. గోపిచంద్కు ప్రమాదం ఏమీ లేదని.. అభిమానులు అందోళన పడవద్దంటూ చిత్రయూనిట్ తెలిపింది.
ప్రస్తుతం తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రాజస్థాన్ లోని భారత్ – పాక్ సరిహద్దుల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి