స్వదేశానికి వెళ్ళే ప్రయత్నంలో వలసదారుడి మృతి
- February 18, 2019
బహ్రెయిన్a:62 ఏళ్ళ బహ్రెయినీ రెసిడెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడ్ని అబ్దుల్ గఫ్ఫార్గా గుర్తించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన అబ్దుల్ గఫ్ఫార్, 17 ఏళ్ళుగా బహ్రెయిన్లో హెవీ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ మైనింగ్, ఎర్త్ మూవింగ్, మార్బుల్ సప్లయ్ కంపెనీలో పనిచేస్తున్నారాయన. స్వదేశానికి వెళ్ళేందు కోసం ప్రయత్నాల్లో వుండగా, కనెక్టింగ్ ఫ్లయిట్ దుబాయ్ నుంచి అందుకోవాల్సిన అబ్దుల్ గఫ్ఫార్, దుబాయ్లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 11 నెలలుగా అబ్దుల్ గఫార్కి ఆయన పనిచేస్తున్న కంపెనీ నుంచి ఎలాంటి జీత భత్యాలూ అందలేదని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









