స్వదేశానికి వెళ్ళే ప్రయత్నంలో వలసదారుడి మృతి
- February 18, 2019
బహ్రెయిన్a:62 ఏళ్ళ బహ్రెయినీ రెసిడెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడ్ని అబ్దుల్ గఫ్ఫార్గా గుర్తించారు. భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన అబ్దుల్ గఫ్ఫార్, 17 ఏళ్ళుగా బహ్రెయిన్లో హెవీ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ మైనింగ్, ఎర్త్ మూవింగ్, మార్బుల్ సప్లయ్ కంపెనీలో పనిచేస్తున్నారాయన. స్వదేశానికి వెళ్ళేందు కోసం ప్రయత్నాల్లో వుండగా, కనెక్టింగ్ ఫ్లయిట్ దుబాయ్ నుంచి అందుకోవాల్సిన అబ్దుల్ గఫ్ఫార్, దుబాయ్లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 11 నెలలుగా అబ్దుల్ గఫార్కి ఆయన పనిచేస్తున్న కంపెనీ నుంచి ఎలాంటి జీత భత్యాలూ అందలేదని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







