శంషాబాద్ విమానాశ్రయంలో ఈ బోర్డింగ్ సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి

- December 28, 2015 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో ఈ బోర్డింగ్ సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి

దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ఈ బోర్డింగ్ సేవలను కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోకగజపతిరాజు ప్రారంభించారు. అయితే ఈ సౌకర్యాన్ని దేశీయ ప్రయాణికులు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com