ఆత్మహత్యాయత్నం: వలసదారుడి మృతి
- February 22, 2019బహ్రెయిన్:28 ఏళ్ళ వలసదారుడొకరు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేరళకు చెందిన సచిన్, నెల రోజుల క్రితమే బహ్రెయిన్కి వచ్చారు. సేల్స్మెన్గా పనిచేసేందుకు వచ్చిన సచిన్, పెద్ద మొత్తంలో 'పిల్స్' మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ వర్కర్స్, కంపెనీ అఫీషియల్స్ సచిన్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్