ఐపీఎల్2019 ఆరంభ వేడుకలు రద్దు
- February 23, 2019
మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన ప్రారంభం కానుంది.కానీ ఈ ఏడాది అరంభ వేడుకలను బీసీపీఐ క్రీకెట్ రద్దు చేసింది.ఈ వేడుకలకు కేటాయించిన డబ్బును పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అంరజేస్తామని బీసీపీఐ క్రీకెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రా§్ు తెలిపారు. అమరా జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్ల వివరాలను పొందుపరిచారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్ల జాబితాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







