ఐపీఎల్2019 ఆరంభ వేడుకలు రద్దు
- February 23, 2019
మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన ప్రారంభం కానుంది.కానీ ఈ ఏడాది అరంభ వేడుకలను బీసీపీఐ క్రీకెట్ రద్దు చేసింది.ఈ వేడుకలకు కేటాయించిన డబ్బును పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అంరజేస్తామని బీసీపీఐ క్రీకెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రా§్ు తెలిపారు. అమరా జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్ల వివరాలను పొందుపరిచారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్ల జాబితాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







