ఐపీఎల్2019 ఆరంభ వేడుకలు రద్దు
- February 23, 2019
మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన ప్రారంభం కానుంది.కానీ ఈ ఏడాది అరంభ వేడుకలను బీసీపీఐ క్రీకెట్ రద్దు చేసింది.ఈ వేడుకలకు కేటాయించిన డబ్బును పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అంరజేస్తామని బీసీపీఐ క్రీకెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రా§్ు తెలిపారు. అమరా జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్ల వివరాలను పొందుపరిచారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్ల జాబితాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..