ఐపీఎల్2019 ఆరంభ వేడుకలు రద్దు
- February 23, 2019
మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన ప్రారంభం కానుంది.కానీ ఈ ఏడాది అరంభ వేడుకలను బీసీపీఐ క్రీకెట్ రద్దు చేసింది.ఈ వేడుకలకు కేటాయించిన డబ్బును పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అంరజేస్తామని బీసీపీఐ క్రీకెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రా§్ు తెలిపారు. అమరా జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్ను మాత్రమే నిర్వాహకులు విడుదల చేశారు. దానిలో 17 మ్యాచ్ల వివరాలను పొందుపరిచారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి మ్యాచ్ల జాబితాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







