తొలి నర్సింగ్ ఫోరమ్కి ఆతిథ్యమివ్వనున్న రియాద్
- February 23, 2019
జెడ్డా: నర్సింగ్ ప్రొఫెషన్కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్ ఫోరమ్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్ ఫైసలియాహ్ హోటల్లో నర్సింగ్ ఫోరమ్ ప్రారంభమవుతుంది. కింగ్డమ్లో తొలిసారిగా ఈ ఫోరమ్ జరుగుతోంది. నర్సింగ్ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ని కూడా నర్సింగ్ రంగానికి
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







