తొలి నర్సింగ్ ఫోరమ్కి ఆతిథ్యమివ్వనున్న రియాద్
- February 23, 2019
జెడ్డా: నర్సింగ్ ప్రొఫెషన్కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్ ఫోరమ్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్ ఫైసలియాహ్ హోటల్లో నర్సింగ్ ఫోరమ్ ప్రారంభమవుతుంది. కింగ్డమ్లో తొలిసారిగా ఈ ఫోరమ్ జరుగుతోంది. నర్సింగ్ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ని కూడా నర్సింగ్ రంగానికి
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







