తొలి నర్సింగ్ ఫోరమ్కి ఆతిథ్యమివ్వనున్న రియాద్
- February 23, 2019
జెడ్డా: నర్సింగ్ ప్రొఫెషన్కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్ ఫోరమ్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్ ఫైసలియాహ్ హోటల్లో నర్సింగ్ ఫోరమ్ ప్రారంభమవుతుంది. కింగ్డమ్లో తొలిసారిగా ఈ ఫోరమ్ జరుగుతోంది. నర్సింగ్ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ని కూడా నర్సింగ్ రంగానికి
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







