తొలి నర్సింగ్ ఫోరమ్కి ఆతిథ్యమివ్వనున్న రియాద్
- February 23, 2019
జెడ్డా: నర్సింగ్ ప్రొఫెషన్కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్ ఫోరమ్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్ ఫైసలియాహ్ హోటల్లో నర్సింగ్ ఫోరమ్ ప్రారంభమవుతుంది. కింగ్డమ్లో తొలిసారిగా ఈ ఫోరమ్ జరుగుతోంది. నర్సింగ్ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ని కూడా నర్సింగ్ రంగానికి
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..