తొలి నర్సింగ్ ఫోరమ్కి ఆతిథ్యమివ్వనున్న రియాద్
- February 23, 2019
జెడ్డా: నర్సింగ్ ప్రొఫెషన్కి ఊతమిచ్చేందుకోసం నర్సింగ్ ఫోరమ్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. సౌదీ రాజధాని జెడ్డా కేంద్రంగా ఈ ఫోరమ్ జరుగుతుంది. మినిస్ట్రీ ఆప్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 17న అల్ ఫైసలియాహ్ హోటల్లో నర్సింగ్ ఫోరమ్ ప్రారంభమవుతుంది. కింగ్డమ్లో తొలిసారిగా ఈ ఫోరమ్ జరుగుతోంది. నర్సింగ్ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలు, ఈ రంగంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై ఫోరమ్లో చర్చిస్తారు. కాగా, జనవరిలో ఓ అవేర్నెస్ క్యాంపెయిన్ని కూడా నర్సింగ్ రంగానికి
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







