జబెల్ అల్ అక్ధర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
- February 25, 2019
మస్కట్: జబెల్ అల్ అక్దర్ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీలంకన్ స్కూల్ మస్కట్ వర్గాలు ఈ ఘటనపై స్పందిస్తూ, మృతి చెందిన చిన్నారులు అఫాఫ్ మరియు నవాల్ అహ్మద్ జకీద్గా పేర్కొనడం జరిగింది. మూడో చిన్నారి ఫయిక్ అహ్మద్ మౌజామ్. అఫాఫ్ తండ్రి, ప్రమాద సమయంలో వాహనాన్ని నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో అఫాఫ్ తల్లి కూడా రపాణాలు కోల్పోయింది. చిన్నారుల మృతి కారణంగా శ్రీలంకన్ స్కూల్, నిన్న సెలవు దినంగా పాటించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







