జబెల్ అల్ అక్ధర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
- February 25, 2019మస్కట్: జబెల్ అల్ అక్దర్ రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనంపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీలంకన్ స్కూల్ మస్కట్ వర్గాలు ఈ ఘటనపై స్పందిస్తూ, మృతి చెందిన చిన్నారులు అఫాఫ్ మరియు నవాల్ అహ్మద్ జకీద్గా పేర్కొనడం జరిగింది. మూడో చిన్నారి ఫయిక్ అహ్మద్ మౌజామ్. అఫాఫ్ తండ్రి, ప్రమాద సమయంలో వాహనాన్ని నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో అఫాఫ్ తల్లి కూడా రపాణాలు కోల్పోయింది. చిన్నారుల మృతి కారణంగా శ్రీలంకన్ స్కూల్, నిన్న సెలవు దినంగా పాటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల