పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్
- February 27, 2019
భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్ వారికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ను అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. వారికి సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







