యుఎస్ లో మనోడి నిర్వాకం...అరెస్ట్ అయిన వైనం
- February 27, 2019
విశ్వనాథ్ కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం వల్ల 50వేల డాలర్ల మేర నష్టం జరిగిందని కాలేజీ చెబుతోంది. విశ్వనాథ్ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. నార్త్ కరోలినాలోని రాలీగ్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే ఆకుతోట విశ్వనాథ్కు 10ఏళ్ల జైలు, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







