యుఎస్ లో మనోడి నిర్వాకం...అరెస్ట్ అయిన వైనం

- February 27, 2019 , by Maagulf
యుఎస్ లో మనోడి నిర్వాకం...అరెస్ట్ అయిన వైనం

విశ్వనాథ్‌ కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం వల్ల 50వేల డాలర్ల మేర నష్టం జరిగిందని కాలేజీ చెబుతోంది. విశ్వనాథ్‌ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. నార్త్‌ కరోలినాలోని రాలీగ్ కోర్టులో అతడిని హాజరుపరిచారు. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే ఆకుతోట విశ్వనాథ్‌కు 10ఏళ్ల జైలు, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com