పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్
- February 27, 2019
భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్ వారికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ను అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. వారికి సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







