పైలట్ల పేర్లు ప్రకటిస్తాం: పాక్
- February 27, 2019
భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు ప్రకటించిన పాక్ వారికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ను అదుపులోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. వారికి సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించాల్సి ఉంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







