భారత్ - పాక్ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్ వార్నింగ్
- February 27, 2019
ఒమన్ సహా పలు దేశాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్ దేశాలు ట్రావెల్ వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. ఒమన్ తప్ప, వేరే అరబ్ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్ వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్కి సైతం ట్రావెల్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, పాక్లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..