యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్ - పాక్ వలసదారులు
- February 28, 2019
యూఏఈలో నివసిస్తోన్న భారత్, పాక్ దేశాలకు చెందిన వలసదారులు ఇరు దేశాల మధ్యా యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన రోహన్ ముస్తఫా మాట్లాడుతూ, తనకు చాలామంది అభిమానులు ఇరుదేశాల్లోనూ వున్నారని, యుద్ధం వస్తే అందరికీ నష్టమేననీ, ఇరు దేశాలూ యుద్ధం కోరుకోకుడదని అన్నారు. రోహన్ ముస్తఫా, యూఏఈ తరఫున స్టార్ క్రికెటర్గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, భారతదేశానికి చెందిన అఫ్సర్ ఖాన్, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి, శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్కి చెందిన మసూద్ అలి మాట్లాడుతూ, యుద్ధంలో విజేతలు ఎవరూ వుండరనీ, నష్టపోయినవారే ఇరుదేశాల్లోనూ వుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







