యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్ - పాక్ వలసదారులు
- February 28, 2019
యూఏఈలో నివసిస్తోన్న భారత్, పాక్ దేశాలకు చెందిన వలసదారులు ఇరు దేశాల మధ్యా యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన రోహన్ ముస్తఫా మాట్లాడుతూ, తనకు చాలామంది అభిమానులు ఇరుదేశాల్లోనూ వున్నారని, యుద్ధం వస్తే అందరికీ నష్టమేననీ, ఇరు దేశాలూ యుద్ధం కోరుకోకుడదని అన్నారు. రోహన్ ముస్తఫా, యూఏఈ తరఫున స్టార్ క్రికెటర్గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, భారతదేశానికి చెందిన అఫ్సర్ ఖాన్, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి, శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్కి చెందిన మసూద్ అలి మాట్లాడుతూ, యుద్ధంలో విజేతలు ఎవరూ వుండరనీ, నష్టపోయినవారే ఇరుదేశాల్లోనూ వుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!









