యుద్ధం వద్దు: యూఏఈలోని భారత్ - పాక్ వలసదారులు
- February 28, 2019యూఏఈలో నివసిస్తోన్న భారత్, పాక్ దేశాలకు చెందిన వలసదారులు ఇరు దేశాల మధ్యా యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన రోహన్ ముస్తఫా మాట్లాడుతూ, తనకు చాలామంది అభిమానులు ఇరుదేశాల్లోనూ వున్నారని, యుద్ధం వస్తే అందరికీ నష్టమేననీ, ఇరు దేశాలూ యుద్ధం కోరుకోకుడదని అన్నారు. రోహన్ ముస్తఫా, యూఏఈ తరఫున స్టార్ క్రికెటర్గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, భారతదేశానికి చెందిన అఫ్సర్ ఖాన్, ఇరు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయి, శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్తాన్కి చెందిన మసూద్ అలి మాట్లాడుతూ, యుద్ధంలో విజేతలు ఎవరూ వుండరనీ, నష్టపోయినవారే ఇరుదేశాల్లోనూ వుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం