ఇండియన్ పాస్పోర్ట్ సర్వీసెస్ ఇకపై ఆన్లైన్లోనే
- February 28, 2019
మస్కట్: ఒమన్లో భారత పౌరులు తమ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఇకపై ఆన్లైన్ని మాత్రమే ఆశ్రయించాల్సి వుంటుంది. ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3 నుంచి గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పాస్పోర్టుల కోసం ఎంబసీ పాస్పోర్ట్స్ ఇండియా వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం వున్న మాన్యువల్ విధానం మార్చి 10తో రద్దవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్న ఎంబసీలు, కాన్సులేట్లకు సమాచారం అందించింది. భారత ప్రభుత్వ డిజిటలైజేషన్ విధానంలో ఇది కూడా ఓ భాగం. కొత్త విధానంతో పాస్పోర్ట్ సర్వీసులు మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







