గురువారం రాత్రి వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
- February 28, 2019
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ టివ్ట్టర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లయ్ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్ జరిగాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ రెగ్యులేటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







