గురువారం రాత్రి వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
- February 28, 2019
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ టివ్ట్టర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లయ్ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్ జరిగాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ రెగ్యులేటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









