గురువారం రాత్రి వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
- February 28, 2019
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ టివ్ట్టర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లయ్ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్ జరిగాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ రెగ్యులేటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









