గురువారం రాత్రి వరకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
- February 28, 2019
భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా మూతపడ్డంతో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ టివ్ట్టర్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత విషయాన్ని వెల్లడించింది. బుధవారం, రెండు పాకిస్తానీ విమానాలు మాత్రమే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లయ్ అయ్యాయి. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - కరాచీలో రెండు డిపాచ్యూర్స్ జరిగాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ రెగ్యులేటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







