డ్రగ్స్ స్మగ్లర్స్కి మరణ శిక్ష.!
- March 01, 2019
ఇరాన్ నుండి 68 కిలోల హాషిష్ డ్రగ్ని స్మగుల్ద్ చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. వారికి చెరో 10,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా కూడా విధించింది. మరో నిందితుడికి 13,000 బహ్రయినీ దినార్స్ జరిమానా విధించింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారమ్ నేపథ్యంలో నిందితున్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకోగలిగారు. డ్రగ్స్ నెట్వర్క్ని బయట పెట్టిన అధికారులు ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. సముద్ర మార్గంలో వస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









