డ్రగ్స్ స్మగ్లర్స్కి మరణ శిక్ష.!
- March 01, 2019
ఇరాన్ నుండి 68 కిలోల హాషిష్ డ్రగ్ని స్మగుల్ద్ చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. వారికి చెరో 10,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా కూడా విధించింది. మరో నిందితుడికి 13,000 బహ్రయినీ దినార్స్ జరిమానా విధించింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారమ్ నేపథ్యంలో నిందితున్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకోగలిగారు. డ్రగ్స్ నెట్వర్క్ని బయట పెట్టిన అధికారులు ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. సముద్ర మార్గంలో వస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









