డ్రగ్స్‌ స్మగ్లర్స్‌కి మరణ శిక్ష.!

- March 01, 2019 , by Maagulf
డ్రగ్స్‌ స్మగ్లర్స్‌కి మరణ శిక్ష.!

ఇరాన్‌ నుండి 68 కిలోల హాషిష్‌ డ్రగ్‌ని స్మగుల్ద్‌ చేసిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. వారికి చెరో 10,000 బహ్రెయినీ దినార్స్‌ జరిమానా కూడా విధించింది. మరో నిందితుడికి 13,000 బహ్రయినీ దినార్స్‌ జరిమానా విధించింది. యాంటీ నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కి అందిన విశ్వసనీయ సమాచారమ్‌ నేపథ్యంలో నిందితున్ని అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకోగలిగారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ని బయట పెట్టిన అధికారులు ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. సముద్ర మార్గంలో వస్తుండగా నిందితుల్ని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com