ప్రయాగ్ రాజ్ కు అతిపెద్ద బస్ క్యూ
- March 01, 2019
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంబమేళ సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు అత్యధిక బస్ లు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఒకేసారి 500బస్ లతో ఓ క్యూ నెలకొల్పి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది అబుదాబి రికార్డ్ ను బద్దలు కొట్టింది. గతంలో అబుదాబిలో 390 బస్ లతో పరేడ్ నిర్వహించారు. ఆ రికార్డ్ ను యూపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది. అయితే... దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పాక్ సైన్యం చేతిలో మన పైలట్ అభినందన్ బంధిగా ఉండే... ఇలాంటి పరిస్థితుల్లో ... కుంభమేళకు బస్సులు ఏర్పాటు చేసి రికార్డ్ నెలకొల్పాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









