ప్రయాగ్ రాజ్ కు అతిపెద్ద బస్ క్యూ
- March 01, 2019
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంబమేళ సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు అత్యధిక బస్ లు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఒకేసారి 500బస్ లతో ఓ క్యూ నెలకొల్పి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది అబుదాబి రికార్డ్ ను బద్దలు కొట్టింది. గతంలో అబుదాబిలో 390 బస్ లతో పరేడ్ నిర్వహించారు. ఆ రికార్డ్ ను యూపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది. అయితే... దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పాక్ సైన్యం చేతిలో మన పైలట్ అభినందన్ బంధిగా ఉండే... ఇలాంటి పరిస్థితుల్లో ... కుంభమేళకు బస్సులు ఏర్పాటు చేసి రికార్డ్ నెలకొల్పాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









