ప్రయాగ్ రాజ్ కు అతిపెద్ద బస్ క్యూ
- March 01, 2019
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంబమేళ సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు అత్యధిక బస్ లు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఒకేసారి 500బస్ లతో ఓ క్యూ నెలకొల్పి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది అబుదాబి రికార్డ్ ను బద్దలు కొట్టింది. గతంలో అబుదాబిలో 390 బస్ లతో పరేడ్ నిర్వహించారు. ఆ రికార్డ్ ను యూపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది. అయితే... దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పాక్ సైన్యం చేతిలో మన పైలట్ అభినందన్ బంధిగా ఉండే... ఇలాంటి పరిస్థితుల్లో ... కుంభమేళకు బస్సులు ఏర్పాటు చేసి రికార్డ్ నెలకొల్పాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







