ఎంబసీ ఉద్యోగులపై దాడి
- March 01, 2019
కువైట్ సిటీ: ఎంబసీ ఉద్యోగులు, కువైటీ రెసిడెంట్ ఒకరు తమపై దాడి చేయడంతో ఆశ్చర్యపోయారు. మానసిక స్థితి సరిగా లేని ఓ గల్ఫ్ సిటిజన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఎంబసీకి అప్పగించగా, అతని స్వదేశానికి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కాదసియా పోలీస్ స్టేషన్కి తరలించారు. డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అనంతరం అతన్ని స్వదేశానికి పంపించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







