ఎంబసీ ఉద్యోగులపై దాడి
- March 01, 2019
కువైట్ సిటీ: ఎంబసీ ఉద్యోగులు, కువైటీ రెసిడెంట్ ఒకరు తమపై దాడి చేయడంతో ఆశ్చర్యపోయారు. మానసిక స్థితి సరిగా లేని ఓ గల్ఫ్ సిటిజన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఎంబసీకి అప్పగించగా, అతని స్వదేశానికి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కాదసియా పోలీస్ స్టేషన్కి తరలించారు. డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అనంతరం అతన్ని స్వదేశానికి పంపించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









