ఎంబసీ ఉద్యోగులపై దాడి
- March 01, 2019
కువైట్ సిటీ: ఎంబసీ ఉద్యోగులు, కువైటీ రెసిడెంట్ ఒకరు తమపై దాడి చేయడంతో ఆశ్చర్యపోయారు. మానసిక స్థితి సరిగా లేని ఓ గల్ఫ్ సిటిజన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఎంబసీకి అప్పగించగా, అతని స్వదేశానికి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కాదసియా పోలీస్ స్టేషన్కి తరలించారు. డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అనంతరం అతన్ని స్వదేశానికి పంపించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









