ఎంబసీ ఉద్యోగులపై దాడి
- March 01, 2019
కువైట్ సిటీ: ఎంబసీ ఉద్యోగులు, కువైటీ రెసిడెంట్ ఒకరు తమపై దాడి చేయడంతో ఆశ్చర్యపోయారు. మానసిక స్థితి సరిగా లేని ఓ గల్ఫ్ సిటిజన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఎంబసీకి అప్పగించగా, అతని స్వదేశానికి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కాదసియా పోలీస్ స్టేషన్కి తరలించారు. డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అనంతరం అతన్ని స్వదేశానికి పంపించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







