కన్నూర్ నుంచి మస్కట్కి సేవలు ప్రారంభించిన గో-ఎయిర్
- March 02, 2019మస్కట్: భారతదేశానికి చెందిన గో-ఎయిర్, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. కన్నూర్ నుంచి మస్కట్కి వారంలో మూడు విమానాల్ని నడిపేందుకు గో-ఎయిర్ సన్నాహాలు చేసినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. గో-ఎయిర్ సేవలు ప్రారంభమవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, గో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుటుంబంలో చేరడం ఆనందంగా వుందని చెప్పారు. మార్చి 1న మస్కట్ విమానాశ్రయానికి గో-ఎయిర్ విమానం చేరుకుందని అధికారులు తెలిపారు. కన్నూర్ నుంచి మస్కట్కి, మస్కట్ నుంచి న్నూర్కి వారంలో మూడుసార్లు విమానాలు తిరగనున్నాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్