దుబాయ్ స్కూల్ క్యాంపస్లో స్టాప్ మెంబర్ మృతి
- March 04, 2019
దుబాయ్ స్కూల్ స్టాఫ్ మెంబర్ ఒకరు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్కూల్ క్యాంపస్లోనే జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ సిమన్ ఓ కాన్నర్ ఈ మేరకు పేరెంట్స్కి సర్క్యులర్ జారీ చేశారు. దురదృష్టకర సంఘటన స్కూల్లో జరిగిందనీ, రేపు యధాతథంగా స్కూల్ తెరవబడ్తుందని సర్క్యులర్లో పేర్కొన్నారు. ఘటన గురించి సంబంధిత అధికార వర్గాలకు సమాచారం అందించామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సిబ్బంది మరణమెలా సంబంధించిందన్నదానిపై ప్రత్యక్షంగా చూసినవారెవరూ లేకపోవడం గమనార్హం. మృతుడ్ని కేరళకు చెందిన వ్యక్తిగా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఉదయం నుంచీ సరదాగా వున్న వ్యక్తి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు తోటి సిబ్బంది చెప్పారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









