దుబాయ్ స్కూల్ క్యాంపస్లో స్టాప్ మెంబర్ మృతి
- March 04, 2019
దుబాయ్ స్కూల్ స్టాఫ్ మెంబర్ ఒకరు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్కూల్ క్యాంపస్లోనే జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ సిమన్ ఓ కాన్నర్ ఈ మేరకు పేరెంట్స్కి సర్క్యులర్ జారీ చేశారు. దురదృష్టకర సంఘటన స్కూల్లో జరిగిందనీ, రేపు యధాతథంగా స్కూల్ తెరవబడ్తుందని సర్క్యులర్లో పేర్కొన్నారు. ఘటన గురించి సంబంధిత అధికార వర్గాలకు సమాచారం అందించామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సిబ్బంది మరణమెలా సంబంధించిందన్నదానిపై ప్రత్యక్షంగా చూసినవారెవరూ లేకపోవడం గమనార్హం. మృతుడ్ని కేరళకు చెందిన వ్యక్తిగా స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఉదయం నుంచీ సరదాగా వున్న వ్యక్తి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు తోటి సిబ్బంది చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









