సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌

- March 05, 2019 , by Maagulf
సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌

అబుదాబీ:ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచనల మేరకు, అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆదేశాలతో అబుదాబీలోని ప్రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ 'కసర్‌ అల్‌ వతాన్‌' పేరుతో మార్చి 11న పబ్లిక్‌ని ఆహ్వానం పలకనుంది. ఈ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ని సందర్శించడం ద్వారా ప్రజలకు, ఇక్కడ జరిగే నిర్ణయాల గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సంస్కృతీ సంప్రదాయాల గురించీ మరింత లోతుగా అవగాహన పెరుగుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్యాలెస్‌లో కసర్‌ అల్‌ వతన్‌ లైబ్రరీ, స్కాలర్స్‌కి ఎంతో ఉపయోగపడనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com