సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్
- March 05, 2019అబుదాబీ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో అబుదాబీలోని ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 'కసర్ అల్ వతాన్' పేరుతో మార్చి 11న పబ్లిక్ని ఆహ్వానం పలకనుంది. ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని సందర్శించడం ద్వారా ప్రజలకు, ఇక్కడ జరిగే నిర్ణయాల గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సంస్కృతీ సంప్రదాయాల గురించీ మరింత లోతుగా అవగాహన పెరుగుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్యాలెస్లో కసర్ అల్ వతన్ లైబ్రరీ, స్కాలర్స్కి ఎంతో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..