సాధారణ ప్రజల కోసం యూఏఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్
- March 05, 2019
అబుదాబీ:ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలతో అబుదాబీలోని ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 'కసర్ అల్ వతాన్' పేరుతో మార్చి 11న పబ్లిక్ని ఆహ్వానం పలకనుంది. ఈ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని సందర్శించడం ద్వారా ప్రజలకు, ఇక్కడ జరిగే నిర్ణయాల గురించీ, ఇక్కడి పరిస్థితుల గురించీ, సంస్కృతీ సంప్రదాయాల గురించీ మరింత లోతుగా అవగాహన పెరుగుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్యాలెస్లో కసర్ అల్ వతన్ లైబ్రరీ, స్కాలర్స్కి ఎంతో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







