ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం
- March 07, 2019
దోహా: మూడవ ఎడిషన్ ఎస్పైర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఎస్పైర్ పార్క్ వద్ద ఏర్పాటయిన ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్కి అధికారిక స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నట్లు ఓరెడూ ప్రకటించింది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా తిలకించేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. వచ్చినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగా వున్నారు. 40,000 మంది విజిటర్స్, 500 మంది స్టూడెంట్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని అంచనా. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. వివిధ రంగుల్లో, రకరకాల రూపాల్లో కైట్స్ (పతంగులు - గాలి పటాలు) ఆకాశంలో కనువిందు చేస్తోంటే పిల్లలూ పెద్దలూ వాటిని చూసి కేరింతలు కొడుతున్నారు. పుడ్ ట్రక్స్, పేరేడ్ మరియు ఎంటర్టైన్మెంట్, స్టూడెంట్ యాక్టివిటీస్, వర్క్ షాప్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







