తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు
- March 08, 2019హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శుక్రవారం తెలంగాణలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు టీసర్కార్ సెలవు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఇతర నేతల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సచివాలయంలో మార్చి 7 గురువారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, ఇతర నేతలు సుజాత, ఉమ, కరుణ, మంజుల ఆధ్వర్యంలో క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి