ఒమన్లో హజ్ రిజిస్ట్రేషన్ ప్రకటన
- March 08, 2019
మస్కట్:హజ్ యాత్ర కోసం సిద్దమవుతున్న ఒమనీ ఫిలిగ్రిమ్స్కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రకటన జారీ చేసింది ఒమన్. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని, మార్చి 13 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేససుకోవడానికి వీల్లేదు. నాన్ ఒమనీ రెసిడెంట్స్ అయితే, కనీసం ఏడాది ఒమన్లో వారు వుండి వుంటేనే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో సుల్తానేట్ నుంచి హజ్కి ట్రావెల్ చేయలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







