హౌతీ డ్రోన్ని కూల్చేసిన సౌదీ: ఐదుగురికి గాయాలు
- March 09, 2019సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, హైతీ డ్రోన్ని కూల్చివేయడం జరిగింది. సౌదీ లెడ్ అరబ్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మలికి మాట్లాడుతూ, అభా సిటీలోని రెసిడెన్షియల్ ఏరియాని లక్ష్యంగా చేసుకుని హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్ని సంధించారని చెప్పారు. శకలాల్ని పరిశీలించిన తర్వాత అది ఇరాన్లో తయారైనట్లుగా గుర్తించామని చెప్పారు కల్నల్ టుర్కి. ఈ ఘటనలో నలుగురు సౌదీ జాతీయులకు గాయాలు కాగా, ఓ భారతీయ వ్యక్తికీ గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒక మహిళ వున్నారు. ఆరు వాహనాలు, పలు ఇళ్ళు కూడా ఈ దాడిలో డ్యామేజ్కి గురయ్యాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్