లండన్:భారతీయులపై దుండగుల గ్రూప్ దాడి
- March 10, 2019లండన్:నగరంలోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ముందు వీసా సంబంధిత పనులకోసం వచ్చిన బ్రిటిష్ భారతీయులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ గ్రూప్కు చెందినట్లుగా భావిస్తున్న ఈ దుండగుల గుంపు 'నారా తక్బీర్, అల్లాహో అక్బర్ వంటి నినాదాలతో పాటు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ హైకమిషన్ వద్ద వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆదివారం మీడియాకు చెప్పారు. చేతుల్లో ఖలిస్తాన్ జెండాలను ధరించిన దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ