దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..
- March 13, 2019శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలు కలకలం రేపాయి. నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలను అరెస్ట్ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో 20 మంది మహిళల అరెస్ట్
*నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తుండగా 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
*నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగింత
*మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్