టాయిలెట్లో స్టూడెంట్పై దాడి
- March 14, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓ స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న మినిస్ట్రీ, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గవర్నమెంట్ ప్రిలిమనరీ స్కూల్ విద్యార్థిపై స్కూల్ టాయిలెట్లోనే మరికొందరు సహ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు కూడా. మినిస్టర్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి వుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్లు విద్యార్థులకు ఇప్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!