ఫిషింగ్ ట్రిప్ ట్రాజెడీ: మృతదేహం లభ్యం
- March 14, 2019
మస్కట్:ఒమన్ కోస్ట్లో ఫిషింగ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోటు మునిగిపోగా, ఇద్దర్ని మాత్రం స్థానికులు అత్యంత కష్టమ్మీద రక్షించగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు దొరాకాయి. తాజాగా మరో మృతదేహం లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. గల్లంతయిన ఆ వ్యక్తిని సులైమాన్ అల్ మస్రోరిగా గుర్తించారు. అతను జీవించి వుండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!