ఫిషింగ్ ట్రిప్ ట్రాజెడీ: మృతదేహం లభ్యం
- March 14, 2019మస్కట్:ఒమన్ కోస్ట్లో ఫిషింగ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోటు మునిగిపోగా, ఇద్దర్ని మాత్రం స్థానికులు అత్యంత కష్టమ్మీద రక్షించగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు దొరాకాయి. తాజాగా మరో మృతదేహం లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. గల్లంతయిన ఆ వ్యక్తిని సులైమాన్ అల్ మస్రోరిగా గుర్తించారు. అతను జీవించి వుండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్