మిడిల్ ఈస్ట్లో అతి పెద్ద అక్వేరియం త్వరలో ప్రారంభం
- March 14, 2019
మస్కట్: మిడిల్ ఈస్ట్లో అతి పెద్దదైన అక్వేరియం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒమన్ ఆక్వేరియం ప్రిల్ 15న మాల్ ఆఫ్ మస్కట్ వద్ద ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. మాల్ ఆఫ్ మస్కట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 15న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుల్తానేట్లో తొలి పబ్లిక్ అక్వేరియం ఇదేననీ, మిడిల్ ఈస్ట్లో ఇదే అతిపెద్ద ఆక్వేరియం అనీ అధికారులు చెబుతున్నారు. మాల్ ఆఫ్ మస్కట్కి ఈ ఒమన్ ఆక్వేరియం మెయిన్ హైలైట్ కానుంది. 8000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మూడు ఫ్లోర్స్తో, డెమీ టన్నెల్తో దీన్ని ఏర్పాటు చేశారు. 30,000 మెరైన్ యానిమల్స్, 1000 రకాలైన చేపలతో అక్వేరియంని రూపొందించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







