ఎన్విరాన్మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 18, 2019డిపార్మటెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30 శాతం డిస్కౌంట్స్ని ప్రకటించింది. హ్యాపీనెస్ డే సందర్భంగా ఎన్విరాన్మెంటల్ ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాలపై ఈ డిస్కౌంట్ని ప్రకటించారు. రెండు రోజులపాటు ఈ డిస్కౌంట్ అందుబాటులో వుంటుంది. మార్చి 21, 22 తేదీల్లో ఈ డిస్కౌంట్లను పొందాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. ట్రక్ వెయ్ స్టేషన్స్ నుంచి ఎస్కేప్ అయిన ట్రక్ డ్రైవర్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. ఈ ఇనీషియేటివ్ ప్రారంభమైనప్పటి ముందు వరకు జరీమానాలకే డిస్కౌంట్ పనిచేస్తుంది. రికార్డుల ప్రకారం ఇన్స్పెక్టర్స్ 2,631 టిక్కెట్లను వివిధ రకాలైన ఉల్లంఘనులకు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు