భారీ అగ్ని ప్రమాదం.. 2వేల లగ్జరీ కార్లు దగ్థం..
- March 22, 2019ఫ్రాన్స్ తీర సమీపంలోని మధ్యధరా సముద్రంలో ఓ కార్గో నౌక ప్రమాదానికి గురైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షిప్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇందులో 37 లగ్జరీ పోర్షే కార్లతో సహా ఆడీ తదితర కంపెనీలకు చెందిన 2000 కార్లు ప్రమాదంలో అగ్ని ఆహుతయ్యాయి. ఒక్కో కారు విలువ 2 కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14