ట్రాఫిక్ జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- March 22, 2019దుబాయ్ పోలీస్, వాహనదారులకు గుడ్ న్యూస్ అందించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్లో భాగంగా 100 శాతం వకు ట్రాఫిక్ ఫైన్స్పై రిడక్షన్ పొందేందుకు వీలుంది. గత 12 నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి డిస్కౌంట్ని 25 శాతంగా నిర్ణయించారు. మే నెలలో దీన్ని జారీ చేస్తారు. ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. నవంబర్ వరకు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, వచ్చే ఏడాది జనవరి వరకు ఉల్లంఘనల జోలికి వెళ్ళకపోతే 100 శాతం ఉపశమనం పొందడానికి వీలుంటుంది. ఇదిలా వుంటే ఉమ్ అల్ కువైన్ కూడా 50 శాతం ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ని వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?