హజ్ కోసం 24,000 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు
- March 22, 2019మస్కట్: హజ్ యాత్రీకుల కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శనివారం ఉదయం 7 గంటలతో ముగియనుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియన్ ఎఫైర్స్ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఫైనల్ రిమైండర్ని ప్రస్తావించారు. మార్చి 23తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 24,531 మంది వ్యక్తులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టగా, అందులో 22,788 మంది ఒమనీయులు. 1,473 మంది వలసదారులు కూడా వున్నారిందులో. 2019 షేర్స్ ప్రకారం 13,098 మంది ఒమనీయులకు, 500 మంది వలసదారులకు హజ్ పెర్ఫామ్ చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం