విదేశం లో అరుదైన గౌరవం పొందిన టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం
- March 26, 2019
గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ అద్వర్యం లో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది కి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం కు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి .. లక్ష్మి కాంతం విజయవాడ కలెక్టర్ గా అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పేదలకు అందించడం లో ముందంజలో ఉన్నారు. భారతదేశం నుండి అతి కొద్దిమంది కి ఈ ఆహ్వానం అందింది.
లక్ష్మీకాంతం కి అరుదైన అవకాశం రావడం అభినందనీయం అని యూఏఈ లో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసి కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ