ఒమన్ తీరంలో స్వల్ప భూకంపం
- December 30, 2015
ఒమన్ తీర ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6 పాయింట్లుగా నమోదయ్యింది. ఉదయం 9.29 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. మసిరా ద్వీపానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఒమన్లో సంభవించిన ఈ భూకంపం లోతును 2.2 కిలోమీటర్లుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









