ఒమన్ తీరంలో స్వల్ప భూకంపం
- December 30, 2015
ఒమన్ తీర ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6 పాయింట్లుగా నమోదయ్యింది. ఉదయం 9.29 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. మసిరా ద్వీపానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఒమన్లో సంభవించిన ఈ భూకంపం లోతును 2.2 కిలోమీటర్లుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







