ఒమన్లో సందడి చేయనున్న బాలీవుడ్
- March 29, 2019ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ వీకెండ్లో ఒమన్ పౌరుల్ని అలరించనున్నాయి. మార్చి 29న మస్కట్లోని షాంగ్రి లా బర్ అల్ జిస్సా రిసార్ట్లో జరిగే ఈవెంట్ కోసం సోనమ్ కపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు. ఒమనీ సింగింగ్ సెన్సేషన్ హైతమ్ రఫీ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్వరాభాస్కర్, బప్పీ లహరి, ఉషా ఉతుప్, రాజ్కుమార్ రావు, టబు, జిమ్ షర్బ్, అలి కులి మీర్జా, ఇషాన్ ఖత్తర్, ఝాన్వీ కపూర్, శతృఘన్ సిన్హా, మాధుర్ బండార్కర్, ఆషా ఫరేఖ్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనుండడంతో వారిని చూసేందుకు ఒమన్ వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్ల్లో అడ్మిషన్లు
- సౌదీ అరేబియాలో 50% తగ్గిన ట్రాఫిక్ ప్రమాద మరణాలు
- వారికి బయోమెట్రిక్ నుండి మినహాయింపు..!
- మహిళపై 1 మిలియన్ దిర్హామ్ల కోసం వ్యక్తి దావా..!
- ఒమన్ లో వివిధ కేసులో పలువురు అరెస్ట్
- సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? వెహికిల్ హిస్టరీ తెలుసుకోండిలా
- సోనియాతో రేవంత్ భేటి..
- ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కవితకు దొరకని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్