డ్రగ్స్ సేవించిన వ్యక్తి: దుబాయ్ క్రీక్లో అరెస్ట్
- March 30, 2019
28 క్యాప్సూల్స్ డ్రగ్స్ని తీసుకున్న ఓ వ్యక్తి ఆ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. నైజీరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి, దుబాయ్లో విజిట్ వీసాపై వుంటున్నాడు. 468 గ్రాముల యాంఫిటమిన్ని క్యాప్సూల్స్ రూపంలో నిందితుడు కడుపులో దాచుకన్నట్లు అధఙకారులు తెలిపారు. దుబాయ్ క్రీక్ ద్వారా స్విమ్ చేస్తూ వాటిని స్మగుల్ చేయడానికి నిందితుడు యత్నించాడు. అయితే నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించేందుకు తొలుత నిరాకరించాడు. గత ఏడాది నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, కోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయస్థానం 15 రోజుల అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







