డ్రగ్స్ సేవించిన వ్యక్తి: దుబాయ్ క్రీక్లో అరెస్ట్
- March 30, 2019
28 క్యాప్సూల్స్ డ్రగ్స్ని తీసుకున్న ఓ వ్యక్తి ఆ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. నైజీరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి, దుబాయ్లో విజిట్ వీసాపై వుంటున్నాడు. 468 గ్రాముల యాంఫిటమిన్ని క్యాప్సూల్స్ రూపంలో నిందితుడు కడుపులో దాచుకన్నట్లు అధఙకారులు తెలిపారు. దుబాయ్ క్రీక్ ద్వారా స్విమ్ చేస్తూ వాటిని స్మగుల్ చేయడానికి నిందితుడు యత్నించాడు. అయితే నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించేందుకు తొలుత నిరాకరించాడు. గత ఏడాది నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, కోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయస్థానం 15 రోజుల అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







