119 మంది వలస ఉద్యోగులపై వేటు
- April 02, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ మెల్త్, 119 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్లో ఈ తొలగింపుని అమలు చేస్తారు. కాగా, బాగా పనిచేసిన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెన అల్ సబా, అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధాకి ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబర్ 31, 2018 వరకు ఖచ్చితంగా సదరు ఉద్యోగికి సర్వీసు వుండాలని మినిస్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!