119 మంది వలస ఉద్యోగులపై వేటు

- April 02, 2019 , by Maagulf
119 మంది వలస ఉద్యోగులపై వేటు

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ మెల్త్‌, 119 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్‌లో ఈ తొలగింపుని అమలు చేస్తారు. కాగా, బాగా పనిచేసిన ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రర్‌ ఆఫ్‌ హెల్త్‌ షేక్‌ డాక్టర్‌ బస్సెన అల్‌ సబా, అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ ముస్తఫా రెధాకి ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబర్‌ 31, 2018 వరకు ఖచ్చితంగా సదరు ఉద్యోగికి సర్వీసు వుండాలని మినిస్టర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com